Featured posts

Narendra Modi official welcome ceremony at airport

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్నారు. అక్కడ మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలామ్‌తో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకులతో సహా సుమారు 200 మంది అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మారిషస్ – భారతీయ వారసత్వం మారిషస్ ద్వీప దేశం భారతదేశానికి నైరుతి దిశగా…

Read More
TATA IPL 2025

IPL 2025 సమరం మార్చ్ 22 నుండి ప్రారంభం

Indian Premier League 2025 సమరం మార్చ్ 22 వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది. IPL 2025 Schedule ప్రకారంగామొత్తం 13 వేదికలలో 10 జట్ల మధ్య జరిగే పోటీతో IPL సందడి చేయనుంది . 74 మ్యాచ్ లతో రెండు నెలలు పైగా సాగే ఈ క్రికెట్ సమరం కోసం భారతదేశం లోని క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబల్ హెడర్ మ్యాచ్ లు…

Read More
Bombay stock exchange(BSE) building, Mumbai

Stock Market న్యూస్ టుడే– 12 Mar 2025

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో SENSEX – 74,102 (-12 పాయింట్లు), Nifty – 22,497 (+37 పాయింట్లు), Bank Nifty – 47,853 (-362 పాయింట్లు) గా నిలిచాయి. Top Gainers ✅ BSE LIMITED (+5.37%)✅ INDUSIND BANK (+4.38%)✅ JIO FINANCIAL (+3.66%)✅ ADANI GREEN ENERGY (+3.55%)✅ CG CONSUMER (+3.37%) Top Losers ❌ LT TECHNOLOGY (-5.43%)❌ INDUS TOWERS (-4.91%)❌ MACROTECH DEV (-4.47%)❌ PB FINTECH…

Read More
Bombay stock exchange head office, Mumbai, India

Stock Market న్యూస్ టుడే – 11 March 2025

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో SENSEX – 74,102 (-12 పాయింట్లు), Nifty – 22,497 (+37 పాయింట్లు), Bank Nifty – 47,853 (-362 పాయింట్లు) గా నిలిచాయి. ఈ రోజు ఉదయం Sensex (-371 పాయింట్లు) మరియు Nifty 50 (-114 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్, క్రమంగా పుంజుకొని, క్లోజింగ్ సమయానికి మిశ్రమంగా ముగిసింది. బ్యాంకింగ్ రంగంలో సమస్యలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య భయాలు మరియు వడ్డీ…

Read More

ఈరోజు స్టాక్ మార్కెట్ వార్తలు – 10.Mar.2025

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో SENSEX – 74,115 (-217 పాయింట్లు), Nifty 22,460 (-92 పాయింట్లు), Bank Nifty (-217 పాయింట్లు) నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఆటో మరియు మెటల్ విభాగాల్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. FMCG విభాగాలు కొంత లాభాలను నమోదు చేశాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు కూడా కొంత క్షీణించాయి. టారిఫ్ చర్చలు మరియు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు…

Read More

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత దేశాలు భారత్ – 2002, 2013, 2025పాకిస్తాన్ – 2017శ్రీలంక – 2002 (భారత్తో సంయుక్త విజేత)ఆస్ట్రేలియా – 2006వెస్టిండీస్ – 2004న్యూజిలాండ్ –…

Read More