
📢 Stock Market ముఖ్యాంశాలు – 13 మే 2025
📈 ఈ రోజు Stock Market లో: ➡ సెన్సెక్స్ – 82,429 (+2,975 పాయింట్లు)➡ నిఫ్టీ 50 – 24,924 (+916 పాయింట్లు)➡ బ్యాంక్ నిఫ్టీ – 55,382 (+1,787 పాయింట్లు) ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+1,370 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+475 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ మరియు అంతర్జాతీయ మార్కెట్లు అనుకూలంగా ఉండటం వలన భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సిందూర్ గురించి ప్రజలకు వివరించడం జరిగింది. పాకిస్తాన్తో జరిగే చర్చలు కేవలం POK అప్పగింత మరియు ఉగ్రవాద నిర్మూలన గురించేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ చేసే చర్యలకు బలమైన ప్రతిచర్యను భారత్ ఇస్తుందని తెలియజేశారు. ఈ రోజు భారత మార్కెట్లో IT, Realty, Metal, Financial Services, Energy, Commodities, Infra మరియు Banking రంగాలకు…