Headlines
Stock Market

Stock Market ముఖ్యాంశాలు – 30 ఏప్రిల్ 2025

ఈ రోజు Stock Market లో ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-145 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-42 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు Global markets ప్రభావంతో పాటు small మరియు mid cap stocks నష్టాల్లో పయనించడమూ కారణంగా నిలిచాయి. ఆ తర్వాత మెల్లగా వివిధ రంగాల్లో మిశ్రమ ప్రదర్శన కనిపించడం వల్ల భారత Markets ఫ్లాట్‌గా ముగిసింది. ఈ రోజు Realty, Pharma, Infra మరియు Consumption రంగాలు లాభాల్లో కొనసాగగా, PSU Bank, Media, Energy మరియు Commodities రంగాలకు చెందిన స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి. Adani Power Q4 ఫలితాల్లో ₹2367 కోట్ల లాభాన్ని ప్రకటించింది. Vedanta కూడా Q4 ఫలితాల్లో లాభాన్ని ప్రకటించింది. Bandhan Bank ₹318 కోట్ల లాభాన్ని ప్రకటించడంతో పాటు ₹1.5 ప్రతి షేర్ డివిడెండ్‌ ప్రకటించింది. Market Corporate Updates: Indian Energy Exchange Limited…

Read More
Mahindra

South Africa రోడ్లలో Mahindra cars హవా

Mahindra ఇండియన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఈ కంపెనీని 1945 లో స్థాపించారు. దీని headquarters ముంబై లో ఉంది. మొదట మహీంద్రా కంపెనీ ట్రాక్టర్స్ తయారు చేసింది. అందులో మంచి ఉత్పత్తి సేవలు అందించారు. అలానే జీప్ నీ కూడా ఉత్పత్తి చేసారు. వీటి తో పాటు commercial vehicles తయారు చేసారు. SUV and MUV sports utility vehicles and multi utility vehicles తయారు చేసి మంచి సేల్స్ పెరిగాయి. మహీంద్రా స్కార్పియో మహీంద్రా bolero XUV మరియు 3xo చాలా మోడల్స్ తయారు చేసి ఇండియా లో మహీంద్రా మార్కెట్ వాల్యూ 11.4% ఉంది. మహీంద్రా SUV vehicles, commercial vehicles , tractors ఇలా అన్ని సెక్టార్స్ లో ను మహీంద్రా కి మంచి గుర్తింపు ఉంది.ఇప్పుడు మహీంద్రా వెహికల్స్ South Africa దేశం లో బారి గా సేల్స్ పెరిగాయి దాదాపు…

Read More
recession

35% గా recession వైపు అమెరికా

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో 35% గా USA లో recession రావడానికి అవకాశాలు – goldman sachs ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన అమెరికా Recission వైపు వెలుతోంది. ఇందుకు ప్రధాన కారణాలుగా recession ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఆర్ధిక మాంద్యం వలన ఉద్యోగ నష్టాలు (lay offs), వ్యాపార మూసివేతలు, వేతన వృద్ధి మందకొడిగా మారడం ఇతర సమస్యలు, మారుతున్న కార్మిక విభాగం మరియు ఆదాయ అసమానత పెరుగుదల, మాంద్య ప్రభావాన్ని మరింత తీవ్రముగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్ధిక మాంద్యాలు రావడం సహజమే, 2వ ప్రపంచయుద్ధం తర్వాత ఇప్పటివరకు 1౩ ఆర్ధిక మాంద్యాలు వచ్చాయి.కొన్ని మాంద్యాలు విభిన్నమైన కారణాల వల్ల సంభవిస్తాయి. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా వైట్ హౌస్ విధానాల వల్లే వస్తోంది. 2008 ఆర్ధిక మాంద్యం అనేది ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్ అయినా డెరివేటివ్స్ వలన బిల్ క్లిటోన్ పరిపాలనలో…

Read More
MANA MITHRA

MANA MITHRA: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సులభంగా 160 ప్రభుత్వ సేవలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవల ప్రయోజనం కోసం రాష్ట్రంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ & విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ WATSAPP గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. MANA MITHRA యాప్ ద్వారా ప్రజలకు సులభంగా ప్రయోజనాలు మరియు ప్రభుత్వ సేవలను అందించడానికి WATSAPP సేవలను ప్రారంభించారు.కొన్ని ముఖ్యమైన చిన్న సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా గమనించి, టెక్నాలజీ సహాయంతో ఆ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేశారు. ఈ సేవల వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలను పొందడం మరింత సులభతరమైంది. MANA MITHRA సేవలను పొందగలిగే విధానం MANA MITHRA WATSAPP సేవల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 36 విభాగాలను ఇందులో సమన్వయం చేసి, 160 రకాల సేవలను అందించింది. ఇందులో భాగంగా: పురపాలక…

Read More
AP CM Chandrababu-Bill Gates

AP CM Chandrababu-Bill Gates వ్యూహాత్మక భేటీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం & అభివృద్ధి పై చర్చ

AP CM Chandrababu Naidu గారు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యుని వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి వెళ్లి, మార్చి 19న మైక్రోసాఫ్ట్ స్థాపకుడు Bill Gates తో సమావేశం అయ్యారు. Chandrababu-Bill Gates భేటీ సమావేశంలో పలు అంశాల పై చర్చలు జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం తో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం మరియు ఉపాధి కల్పన వంటి సేవ రంగాలలో IT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సహకారానికి సంబంధించి AP CM Chandrababu-Bill Gates సమక్షంలో ఎమ్‌ఓయూ (MoU) ను మార్పిడి చేసుకున్నారు. 2047 స్వర్ణ ఆంధ్ర అభివృద్ధే లక్షం గా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పని చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో…

Read More
India - New Zealand

India – New Zealand మద్య FTA చర్చలు: 10 ఏళ్ల తరువాత కీలక మలుపు!

న్యూజీలాండ్ ప్రధాని భారతదేశానికి రాక New Zealand Prime minister Christopher Luxon 5 రోజుల (15Mar- 20Mar) అధికారక పర్యటనలో భాగంగా ఆదివారం న్యూ ఢిల్లీ చేరుకున్నారు. వారికి ministry of state మత్స్యకార, పశువైద్య మరియు పాలు పరిశ్రమల మంత్రి S. P. Singh Baghel స్వాగతం పలికారు. ఢిల్లీ వేదికగా March 17 నుంచి 19 వరకు జరుగుతున్న 10వ “Raisina Dialogue” ప్రధాన అతిథి హాజరుకానున్నారు. India – New Zealand on FTA భారత్ మరియు న్యూజీలాండ్ అధికారక ప్రతినిధులు విస్తృత మరియు పరస్పర లాభకరమైన ఉచిత వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) మీద చర్చలు ప్రారంభించినట్టు వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వారు తెలిపారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ మంత్రివర్యులయినా Piyush Goyal గారు ఈవిధంగా X( formerly Twitter) అకౌంట్ లో పోస్ట్ చేసారు. India…

Read More
Ramzan

Ramzan నెల ప్రాముఖ్యత

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, Ramzan తొమ్మిదవ నెలగా పేర్కొనబడింది. ఈ నెల ప్రారంభం కావడానికి చంద్రోదయం సూచికగా ఉంటుంది. చంద్రుడు కనిపించిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాస దీక్ష (రోజా) పాటించడం ప్రారంభిస్తారు. Ramzan విశిష్టత ఈ పవిత్రమైన నెలకు ప్రాముఖ్యతను పెంచే ముఖ్య కారణం, ఖురాన్‌ను అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిచే ఈ నెలలో అవతరింపచేశారు. అందుకే, Ramzan మాసంలో భక్తి, క్రమశిక్షణ, దైవారాధన, మరియు త్యాగానికి అంకితముగా గడిపేలా ముస్లింలకు ఆదేశించబడింది.ఈ నెలలో, ముస్లింలు ఉపవాస దీక్షతో పాటు, నమాజ్ (ప్రార్థనలు) ఆచరిస్తారు, ఖురాన్‌ను అధికంగా చదువుతారు, మరియు తమ రోజువారీ కార్యకలాపాలను తగ్గించి, ఎక్కువ సమయాన్ని అల్లాహ్ ఆరాధనకు అంకితం చేస్తారు. Ramzan లో ముఖ్య ఆచారాలు 1.ఉపవాసం (రోజా): ప్రతి రోజు, సూర్యోదయానికి ముందు ‘సహర్’ భోజనం తీసుకుని, సూర్యాస్తమయం వరకు ఆహారం మరియు ద్రవాలు తీసుకోకుండా ఉపవాసాన్ని…

Read More
గ్రీన్ కార్డు

గ్రీన్ కార్డు శాశ్వతంగా అమెరికాలో ఉండటానికి హామీ ఇవ్వదు – US Vice President JD Vance

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ గురువారం US Green card గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, యూఎస్ గ్రీన్ కార్డ్ అనేది ఆ దేశంలో అధికారికంగా నివసించడానికి మరియు పని చేసుకునే హక్కును కల్పిస్తుంది. గత సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మహమ్మద్ ఖలీల్ అనే గ్రీన్ కార్డ్ కలిగిన యువకుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గత శనివారం, అతడిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో జెడి వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా, ఒక వ్యక్తి అమెరికాలో ఉండాలా వద్దా అనే విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి (Secretary of the State) మరియు అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. ఇందులో ముఖ్యమైన కారణాలు: సాధారణంగా, అమెరికా పౌరులకు ఉన్న అన్ని…

Read More
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన నరేంద్ర మోదీ రెండు రోజుల మారిషస్ పర్యటనలో భాగంగా మంగళవారం (మార్చి 11) ఉదయం మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు చేరుకున్నారు. అక్కడ మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూలామ్‌తో పాటు ఉప ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకులతో సహా సుమారు 200 మంది అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మారిషస్ – భారతీయ వారసత్వం మారిషస్ ద్వీప దేశం భారతదేశానికి నైరుతి దిశగా సుమారు 4,685 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. చారిత్రకంగా పరిశీలిస్తే, 1834 నుండి 1920 వరకు బ్రిటిష్ పాలకులు ఒప్పంద పద్ధతిలో ఉత్తర ప్రదేశ్, బీహార్, తమిళనాడు నుంచి వేలాది మందిని చెరకు తోటల్లో పనిచేయడానికి మారిషస్‌కు పంపించారు. అక్కడే స్థిరపడిపోయిన భారతీయ వంశస్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ పటిష్టంగా కాపాడుకుంటున్నారు. మారిషస్‌లో హిందీ,…

Read More