ఈ రోజు Stock Market లో:
సెన్సెక్స్ – 82,059 (-271 పాయింట్లు)
నిఫ్టీ 50 – 24,945 (-74 పాయింట్లు)
బ్యాంక్ నిఫ్టీ – 55,420 (+65 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (-50 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (-49 పాయింట్లు) నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు IT రంగానికి చెందిన స్టాక్స్ నష్టాల్లో ఉండటమే ఈ రోజు భారత మార్కెట్లు నష్టాల్లో ముగిసే కారణమైంది. DLF కంపెనీ తన Q4 ఫలితాలను ప్రకటించింది, నికర లాభం ₹4,357 కోట్లు గా వెల్లడించింది. భారతదేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రోజు భారత Stock Marketలో IT, Media, Oil & Gas, Commodities మరియు FMCG రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పయనించగా, Realty, PSU Bank, Pharma, Healthcare మరియు Financial Services రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
Corporate Updates:
- Mahindra Lifespace Developers Limited కంపెనీ Rights 3:8 @ Premium ₹247/- ప్రకటించింది. రికార్డ్ తేదీ: 23-మే-2025 | ఎక్స్-డేట్: 23-మే-2025
- Emami Limited కంపెనీ Special Dividend – ₹2 Per Share ప్రకటించింది. రికార్డ్ తేదీ: 22-మే-2025 | ఎక్స్-డేట్: 22-మే-2025

ఈ రోజు Stock Market Top Gainers 
- Delhivery
9.47%
- Divis Labs
4.79%
- CESC
4.54%
- Astral Ltd
4.37%
- NBCC (India)
4.37%
ఈ రోజు Stock Market Top Losers 
- Vodafone Idea
8.82%
- GMR Airports
4.00%
- PB Fintech
3.51%
- Eternal
3.15%
- LIC Housing Fin
3.13%
ఆర్థిక సూచికలు (Economic Indicators):
డాలర్-రూపాయి మారకం విలువ: ₹86.00
24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,551
for more stock market details visit Markets