📈 ఈ రోజు Stock Market లో:
➡ సెన్సెక్స్ – 82,176 (+455 పాయింట్లు)
➡ నిఫ్టీ 50 – 25,001 (+148 పాయింట్లు)
➡ బ్యాంక్ నిఫ్టీ – 55,572 (+173 పాయింట్లు)
ఈ రోజు ఉదయం సెన్సెక్స్ (+81 పాయింట్లు) మరియు నిఫ్టీ 50 (+1634 పాయింట్లు) లాభాలతో ప్రారంభం అయ్యాయి. ప్రపంచ మార్కెట్లు పాజిటివ్గా ఉండటం, FIIల పెట్టుబడులు పెరగడం, మరియు ఈ రోజు IT, ఇన్ఫ్రా, FMCG రంగాలు లాభాల్లో పయనించడం Stock Market పాజిటివ్గా ముగియడానికి కారణం అయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పెరిగింది. Aegis Vopak Terminals Limited మరియు Schloss Bangalore Limited కంపెనీల IPOలు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. 28-మే-2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ రోజు భారత మార్కెట్లో ఆటో, FMCG, కన్స్యూమ్షన్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, ఎనర్జీ మరియు మెటల్ రంగాలకు చెందిన స్టాక్స్ లాభాలను సాధించాయి.

📌 Corporate Updates:
Trident Limited Interim Dividend – ₹0.50 ప్రతి షేర్కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 27-మే-2025 | ఎక్స్-డేట్: 27-మే-2025
Man Infraconstruction Limited Interim Dividend – ₹0.45 ప్రతి షేర్కు ప్రకటించింది.
రికార్డ్ తేదీ: 27-మే-2025 | ఎక్స్-డేట్: 27-మే-2025
📈 ఈ రోజు Stock Market Top Gainers ⬆️
- HUDCO ⬆️ +4.60%
- Divis Labs ⬆️ +3.92%
- Solar Ind ⬆️ +3.59%
- Astral Ltd ⬆️ +3.57%
- Supreme Ind ⬆️ +3.12%
📉 ఈ రోజు Stock Market Top Losers ⬇️
- Balkrishna Ind ⬇️ -6.32%
- Eternal ⬇️ -4.53%
- Dalmia Bharat ⬇️ -4.06%
- Angel One ⬇️ -2.94%
- ICICI Lombard ⬇️ -2.73%
📊 ఆర్థిక సూచికలు (Economic Indicators):
- 💲 డాలర్-రూపాయి మారకం విలువ: ₹85.10
- 🏅 24 క్యారెట్ బంగారం ధర (1 గ్రాము): ₹9,764
For more stock market updates visit Markets