
Stock Market Highlights – 22 ఏప్రిల్ 2025 – Ather Energy IPO
📈 ఈ రోజు Stock Market లో: ➡ SENSEX – 79,595 (+187 పాయింట్లు)➡ NIFTY 50 – 24,167 (+41 పాయింట్లు)➡ BANK NIFTY – 55,647 (+342 పాయింట్లు) ఈ రోజు(22 ఏప్రిల్ 2025) ఉదయం SENSEX (+319 పాయింట్లు) మరియు NIFTY 50 (+59 పాయింట్లు) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లో Realty, FMCG, Consumer Durables, Health Care మరియు PSU Banks రంగాలకు చెందిన స్టాక్లు బాగా రాణించాయి. Ather Energy IPO ద్వారా ₹2,626 కోట్లు సేకరించడానికి SEBI అనుమతి పొందింది. TATA Communications ఈ రోజు Q4 నికర లాభాన్ని విడుదల చేసింది, ఇందులో నికర లాభం ₹761 కోట్లుగా ఉంది. HCL కూడా Q4 ఫలితాలలో ₹4,307 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగి 10 గ్రాముల 24K బంగారం ₹1…