ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత దేశాలు భారత్ – 2002, 2013, 2025పాకిస్తాన్ – 2017శ్రీలంక – 2002 (భారత్తో సంయుక్త విజేత)ఆస్ట్రేలియా – 2006వెస్టిండీస్ – 2004న్యూజిలాండ్ – 2000దక్షిణాఫ్రికా – 1998 ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఈ టోర్నమెంట్ తొలిసారిగా 1998లో బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. ప్రపంచకప్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన వన్డే టోర్నమెంట్ గా క్రికెట్ అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీని భావిస్తారు. ఇది 50 ఓవర్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ టోర్నమెంట్, ఇందులో 8 దేశాలు పాల్గొంటాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ…

Read More