Headlines
చెన్నై సూపర్ కింగ్స్

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం

IPL 2025 మ్యాచ్ నం.67 చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. అన్ని విభాగాల్లో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన డేవాల్డ్ బ్రెవిస్ 23 బంతుల్లో 57 పరుగులు చేసి మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హిట్టింగ్‌తో చెలరేగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో…

Read More
రాజస్తాన్ రాయల్స్

గెలుపుతో నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్

IPL 2025  మ్యాచ్ నెం.62 రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. ఈ సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడిన రాజస్తాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా రాజస్తాన్ బౌలర్ ఆకాశ్ మాధ్వాల్ అడ్డుకున్నాడు. గొప్ప ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. CSK ను కట్టడి చేసిన రాజస్తాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే కాన్వే మరియు ఉర్విల్ పటేల్ వికెట్లు కోల్పోయింది….

Read More
చెన్నై సూపర్ కింగ్స్

KKR సెమీస్ అవకాశానికి జలక్ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ No.57 చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సెమీస్ అవకాశాలను చెన్నై జట్టు క్లిష్టం చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర వరకు సాగిన ఈ మ్యాచ్‌లో 2 బంతులు మిగిలుండగానే చెన్నై జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న నూర్ అహ్మద్ 4 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడిన కోల్‌కతా ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే ఓపెనర్ గుర్బాజ్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి…

Read More
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో CSK పై విజయము

IPL 2025 మ్యాచ్ నం. 52 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. ఇరు జట్లు విజయం దక్కించుకోవడానికి అద్భుతమైన కృషిని కనబర్చాయి. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుజట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కళ్ళు చెదిరే హిట్టింగ్‌తో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రొమారియో షెపర్డ్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఓపెనర్లు కోహ్లీ మరియు బెథెల్ మంచి ప్రదర్శన కనబరిచారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించారు. 28…

Read More
చెన్నై సూపర్ కింగ్స్

లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చతికిల పడిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2025 మ్యాచ్ నం. 43లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడాయి. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసిన SRH జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 154 పరుగులకు కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 8 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న హర్షల్ పటేల్ 4 వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కామిందు మెండిస్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. CSK‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదటి బంతికే షమీ బౌలింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రషీద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయుష్ మాత్రమే powerplay పరుగులు సాధించగా, మరోవైపు సన్‌రైజర్స్ జట్టు వికెట్లను దక్కించుకుంది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో…

Read More
ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తయిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 38లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. బ్యాటింగ్‌లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 9 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వాంఖడే స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తక్కువ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరంభంలో రవీంద్ర 5 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసే సరికి 48-1 పరుగులు సాధించింది. చెన్నై జట్టు యువ బ్యాట్స్‌మెన్ రషీద్ మరియు ఆయుష్ మాథ్రే కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత చహర్ బౌలింగ్‌లో ఆయుష్…

Read More
8 వికెట్ల

8 వికెట్ల తేడాతో కోల్‌కతా చేతిలో CSK ఘోర పరాజయం

IPL 2025 మ్యాచ్ నం 25 లో Kolkata Knight Riders మరియు Chennai Super Kings తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో అలరించిన Kolkata Knight Riders జట్టు Chennai Super Kings ను 8 వికెట్ల తేడాతో 59 బంతులు మిగిలుండగానే చిత్తుగా ఓడించింది. గొప్ప ప్రదర్శనతో చెలరేగిన KKR జట్టు ఆల్‌రౌండర్ Sunil Narine మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చెన్నై చెపాక్ వేదికలో చోటు చేసుకున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన Kolkata Knight Riders జట్టు కెప్టెన్ Ajinkya Rahane ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. Kolkata Knight Riders అద్భుత బౌలింగ్ ప్రదర్శన ఈ సీజన్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న చెన్నై జట్టును KKR ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పటిష్టమైన బౌలింగ్ విభాగం కలిసిన KKR జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయిన CSK…

Read More
పంజాబ్

18 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో చతికిలపడ్డ చెన్నై

IPL 2025 మ్యాచ్ నం.22 లో పంజాబ్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లో సెంచరీ చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, ఒకవైపు వికెట్లు పడుతున్నా కాలుచేసిన హిట్టింగ్‌తో చెన్నైపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 75/3 పరుగులు చేసింది. తన పవర్ హిట్టింగ్‌తో వేగంగా పరుగులు చేసి కేవలం 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ప్రియాంశ్…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్, విజయ యాత్ర 24 పరుగుల తేడాతో CSKపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ తలపడ్డాయి. వరుసగా 3వ మ్యాచ్‌లో సత్తా ఛాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ మరియు అభిషేక్ పోరేల్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 51/1 పరుగులు సాధించారు. అభిషేక్ పోరేల్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, అక్షర్ పటేల్ 21 పరుగులు,…

Read More
రాజస్థాన్

చెన్నై సూపర్ కింగ్స్ పై  రాజస్థాన్ రాయల్స్  6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం

IPL 2025 మ్యాచ్ నం.11 లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. నితీశ్ రాణా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బార్సాపారా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో జైస్వాల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ మరియు నితీశ్ రాణా స్కోర్‌బోర్డ్‌ను ముందుకు నడిపించారు. నితీశ్ రాణా చెలరేగి ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు….

Read More