Headlines
గుజరాత్ టైటాన్స్

ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

IPL 2025లో మ్యాచ్ సంఖ్య 60లో గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడినాయి. లీగ్‌లో ముందుకు సాగాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ జట్టును వికెట్ కోల్పోకుండా 200 పరుగుల లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని సాధించింది. శతకంతో ఆకట్టుకున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుధర్శన్ 108 పరుగులు సాధించి “మాన్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శతకంతో రాణించిన కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు నాలుగో ఓవర్‌లో డుప్లెసిస్ వికెట్ కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్ మరియు పోరెల్ జట్టును నిలబెట్టారు. వీరిద్దరూ కలసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత అక్షర్ పటేల్ 25 పరుగులు, స్టబ్బ్స్ 21 పరుగులు చేసి రాహుల్‌కు తోడుగా…

Read More
సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం వర్షాపణo

ఐపీఎల్ 2025 55వ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడి రెండు జట్లు పాయింట్ దక్కించుకున్నాయి. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అంతరాయం కారణంగా హైదరాబాద్ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుభారంభం తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెలరేగిపోయిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ అద్భుతమైన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పవర్‌ప్లే ముగిసే వరకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు సాధించాడు. 4 కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సమయానికి 26-4 పరుగు సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో స్టబ్బ్స్ మరియు ఆశుతోష్ శర్మ కలిసి 66…

Read More
కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక గెలవల్సిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలిచి నిలిచింది

IPL 2025 మ్యాచ్ No.48 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చుట్టు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ 27 పరుగులు మరియు 3 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. లీగ్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయాన్ని సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభారంభం అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ KKR ఓపెనర్లు సునీల్ నరైన్ మరియు గుర్బాజ్ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 79-1 పరుగులు సాధించింది. KKR జట్టులో బ్యాట్స్‌మెన్ అందరూ సమిష్టిగా కృషితో పరుగులు…

Read More
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఢిల్లీపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం

IPL 2025 మ్యాచ్ నం.46 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన క్రుణాల్ పాండ్యా 1 వికెట్ తీసి, 73 పరుగులు చేసి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీని కట్టడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు సాధించింది. డుప్లెసిస్ మరియు పోరెల్ 33 పరుగుల భాగస్వామ్యం…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం

IPL 2025 Match no 40 లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకొని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబర్చిన 4 వికెట్లు దక్కించుకున్న ముకేష్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఏకానా స్టేడియం వేదికలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం అదిరిన లక్నో సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరు లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రం మరియు మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా 51 పరుగులు సాధించారు. 87 పరుగుల…

Read More
గుజరాత్ టైటన్స్

టేబుల్‌ టాపర్స్ పోరులో గుజరాత్ టైటన్స్ విజయం

IPL 2025లో శనివారం రోజున డబుల్‌ హెడ్డర్‌లో భాగంగా మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ మరియు గుజరాత్ టైటన్స్ తలపడిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇరు జట్లు విజయం కోసం పోటీపడగా, గుజరాత్ టైటన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో 4 బంతులు మిగిలినవేళ విజయాన్ని అందుకుంది. టార్గెట్ చేధనలో అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు జాస్ బట్లర్ 97 పరుగులతో మెరిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి స్కోరు సాధించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు: ఢిల్లీ కాపిటల్స్ జట్టు పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోయినా అవసరమైన రన్‌రేట్‌తో ఆట కొనసాగించింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించారు. అర్షద్ ఖాన్…

Read More
ఢిల్లీ

సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీ ధమాకా

IPL 2025 మ్యాచ్ నం.32లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను సంధడిలో ముంచాయి. సూపర్ ఓవర్‌లో 2 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఇరు జట్లు విజయానికి కోసం పోరాడగా, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అద్భుత ప్రదర్శనతో అలరించిన మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన DC జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు సాధించింది. ఫ్రేసర్ మెక్‌గర్క్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, కరుణ్ నాయర్ రనౌట్ అయ్యాడు. ఆ…

Read More
డిల్లీ క్యాపిటల్స్

డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 24లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోటీ జరిగింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన డిల్లీ జట్టు, బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. కీలక పరుగులు చేసిన కేఎల్ రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో అదరగొట్టి, తరువాత నిరాశపరిచిన బెంగళూరు బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి, మూడో ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఈ దశలో అతను రనౌట్ కావడంతో, బెంగళూరు జట్టు స్థిరత కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరును డిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఫిల్ సాల్ట్ మరియు టిమ్ డేవిడ్ మినహా మిగిలిన…

Read More
ఢిల్లీ క్యాపిటల్స్

కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్, విజయ యాత్ర 24 పరుగుల తేడాతో CSKపై విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నంబర్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ తలపడ్డాయి. వరుసగా 3వ మ్యాచ్‌లో సత్తా ఛాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు అందుకున్నారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్‌లో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్: మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు, తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫ్రేసర్ మెక్‌గర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన KL రాహుల్ మరియు అభిషేక్ పోరేల్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 51/1 పరుగులు సాధించారు. అభిషేక్ పోరేల్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, అక్షర్ పటేల్ 21 పరుగులు,…

Read More