Headlines
delhi

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

IPL 2025 మ్యాచ్ నెం.4 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీ పడింది. హోరాహోరీగా జరిగిన పోరులో క్యాపిటల్స్ పైచేయి సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగింది. చివరలో క్యాపిటల్స్ జట్టు 1 వికెట్ తేడాతో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అశుతోష్ శర్మ (66 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా లక్నో మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్ మరియు మార్క్రమ్ మొదటి వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన…

Read More