Headlines
పంజాబ్ కింగ్స్

సెమీఫైనల్స్ చేరువలో పంజాబ్ కింగ్స్ జట్టు

IPL 2025 మ్యాచ్ నెం. 59లో పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. బౌలింగ్‌లో అద్భుతమైన ఆటతీరు తో ఆకట్టుకున్న హర్ప్రీత్ బ్రార్ 3 కీలక వికెట్లు సాధించి మాన్ ఆఫ్ ద మాచ్ అవార్డు అందుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తడబడీ నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆరంభం లోనే పంజాబ్ కింగ్స్ జట్టు వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 58-3 పరుగులు సాధించింది. ఈ సీజన్‌ మంచిగా రాణించిన ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభసిమ్రన్ సింగ్ తక్కువ స్కోర్‌కే అవుట్ అవ్వగా, ఓవెన్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. ఈ పరిస్థితిలో నీహాల్ వాధేరా మరియు శ్రేయాస్…

Read More
బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చెందిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025 మ్యాచ్ నెం. 37లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 157 పరుగులకు పంజాబ్ జట్టును కట్టడి చేసింది. RCB జట్టు 7 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో సమిష్టి కృషితో రాణించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి బెంగళూరు చేరుకుంది. మ్యాచ్ చివరి దాకా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తలపడిన ఈ జట్లు ఒక్కోసారి విజయం సాధించాయి. తడబడిన పంజాబ్ కింగ్స్ జట్టు: మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియంశ్ ఆర్య మరియు ప్రభుసిమ్రన్ సింగ్ వేగంగా పరుగులు సాధించారు….

Read More
పంజాబ్ కింగ్స్

RCBపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం

IPL 2025 మ్యాచ్ నం.34లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ మధ్య పోరు జరిగింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు పరిమితం చేశారు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కట్టడి చేసి, 5 వికెట్ల తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. గొప్ప బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన టిమ్ డేవిడ్ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” అవార్డు అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కట్టడి చేసిన పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం నుంచే తడబడింది. పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్ అయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. బెంగళూరు…

Read More
పంజాబ్

పంజాబ్ జట్టును శతకభాదిన అభిషేక్ – సన్‌రైజర్స్‌కు అద్భుత విజయం

ఐపీఎల్ 2025 మ్యాచ్ నం.27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును చేధించింది. కళ్లుచెదిరే హిట్టింగ్‌తో అలరించిన అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ అదిరిపోయే ఆరంభం మ్యాచ్‌ను ఆరంభించిన PBKS జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్యా, ప్రభసిమ్రన్ సింగ్ జోడీ మొదటి నాలుగు ఓవర్లలోనే 66 పరుగులు చేశారు. అనంతరం ప్రియాంశ్ ఆర్యా 36 వ్యక్తిగత పరుగుల వద్ద…

Read More