
ఇంటర్ ఫలితాలు రేపే(12/04/25), మన మిత్ర ద్వారా కూడా పలితాలు అందుబాటు లో
ఇంటర్ ఫలితాలు రేపు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. 12/04/2025 శనివారం రోజున ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటు లో ఉండనున్నాయి. అలానే మన మిత్ర సేవల ద్వారా కూడా పలితాలు అందుబాటులో రానున్నాయి. 9552300009 ఈ నంబర్ కు వాట్సప్ లో Hi అని మెసేజ్ చేస్తే మీకు ఇంటర్ ఫలితాలు కావలసిన సమాచారం మన మిత్ర వాట్సాప్ సేవల ద్వారా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మార్చి లో ఇంటర్ 1ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు MPC, BIPC, MEC, CEC మరియు వొకేషనల్ గ్రూప్స్ వారికి పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్…